సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన తెలంగాణ అమరుడు శ్రీకాంతాచారి ప్రాణాలర్పించిన డిసెంబర్ 3ను తెలంగాణ అమరవీరుల దినోత్సవం గా ప్రకటించాలని తెలంగాణ అమరవీరుల సంస్మరణ దినోత్సవ సాధన కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇమంది ఉదయ్ కుమార్ ఈటల రాజేందర్ ను కోరారు. తప్పనిసరిగా బిజెపి అధిష్టానంతో మాట్లాడి డిసెంబర్ 3 గురించి ప్రయత్నం చేస్తానని ఆయన అన్నారు
-----------------------
Admin