సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, హైదరాబాద్ నుంచి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్కుమార్, దనసరి అనసూయ సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఉన్నతాధికారులతో రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణ, రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల పనితీరు, రైతులకు చెల్లింపులు, ధాన్యం రవాణా, గోదాముల నిల్వ సామర్థ్యంపై, ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా వచ్చే వారం నిర్వహించే మహిళా సంక్షేమ కార్యక్రమాల కార్యాచరణ ప్రణాళిక, ఏర్పాట్లపై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సీపీ క్యాంపు లో పాల్గొన్నారు
-----------------------
Reporter