సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.... జమ్మూ కాశ్మీర్ పహాల్గం ప్రాంతంలో పర్యాటకులపై దాడి చేసి 28 మందిని చంపిన ఉగ్రవాదుల చర్య లను సిపిఎం వివరంగా ఖండిస్తుందని జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు గురువారం కామారెడ్డి లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ. పర్యాటకును విశిక్షణ రహితంగా కాల్చి చంపడం దుర్మార్గమన్నారు
-----------------------
Reporter