సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : వరంగల్ మిల్స్ కాలనీ పరిధిలోని రౌడీ షీటర్లకు వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ ధార కవిత ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు.ప్రాంతంలో శాంతిభద్రతలు కాపాడాలని డీసీపీ సూచించారు.ఇకపై 6ఎవరైనా తగాదాలు లేదా గొడవల్లో పాల్గొంటే కఠిన చర్యలు తప్పవని డీసీపీ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వరంగల్ ఇంచార్జ్ హనుమకొండ ఏసీపీ నరసింహరావు మిల్స్ కాలనీ సీఐ బొల్లం రమేష్ ఎస్ఐలు పాల్గొన్నారు.
-----------------------
Reporter