Wednesday, 29 July 2026 05:44:11 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మణిపూర్ అల్లర్లకు బాధ్యత వహిస్తూ మోడీ రాజీనామా చేయాలి...

Date : 03 August 2023 06:40 AM Views : 447

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గత ఆరు నెలల నుండి మణిపూర్ లో అల్లర్లు చేరరేగుతూ అమాయకులైన మోతి తెగలను ఊస కోత కోస్తూ మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసి హత్య చేసిన హిందూ మతోన్మాదుల ఫాసిజాన్ని వ్యతిరేకిస్తూ మోడీ రాజీనామా చేయాలని అక్కడ అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ నేరేడుచర్ల లో ప్రజా పంథా,పి ఓ డబ్ల్యు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లన్న మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో హిందూ మతోన్మాధం పెరిగి ఆర్ఎస్ఎస్ భావజాలంతో పాసిజాన్ని అమలుపరుస్తూ మైనార్టీలు, దళితుల పై దాడులు చేస్తూ హత్య చేస్తున్నారని అమాయకులైన మహిళల పైన అత్యాచారాలు చేస్తూ హత్య చేస్తున్నారని అందుకు ఉదాహరణే నిన్నటి మణిపూరి సంఘటనని అన్నారు మణిపురి సంఘటన దేశమంతా తలదించుకునేలా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు బిజెపి ప్రభుత్వంలో ఇతర మతాల వాళ్లు కులాల వాళ్ళు బతికే పరిస్థితి లేదని అన్నారు అందుకే మోడీని దింపపవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నదని గుర్తు చేశారు మోడీనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని కోరారు మరోసారి దేశంలో బిజెపి ప్రభుత్వం వస్తే దళిత మైనార్టీలు బతికే పరిస్థితి ఉండదని కాబట్టి బిజెపిని రాకుండా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సయ్యద్ హుస్సేన్, కరుణాకర్ పిఓడబ్ల్యూ మండల కన్వీనర్ మరియమ్మ, పావని, సత్య అక్క తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :