సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం కొందుర్ మండల్ తంగళపల్లి గ్రామం లో ఆర్మీ జవాన్ ఎన్. చంద్రశేఖర్ ఘాట్ వద్ద పూలమాల వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి, శాసనసభ్యుడు ఈటల రాజేందర్. చంద్రశేఖర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్మీ జవాన్ చంద్రశేఖర్ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
-----------------------
Admin