Sunday, 13 September 2026 03:29:18 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామపంచాయతీ కార్మికుల కు కనీస వేతనం ఇవ్వాలి.... ఎస్కే సాబీర్ భాష సిపిఐ జిల్లా కార్యదర్శి..

Date : 08 July 2023 10:01 AM Views : 434

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బస్టాండ్ సెంటర్, చిల్డ్రన్స్ పార్క్ ఎదురుగా గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మెకు సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ భాష మాట్లాడుతూ. గ్రామపంచాయతీ కార్మికులు చేస్తున్న పోరాటం న్యాయమైనదనని ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరికి కనీస వేతనం ఇవ్వాలని జీవో నెంబర్ 51 ని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, 60 జీవో ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఇస్తున్న వేతనాలు ఇవ్వాలని పది లక్షలు కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్మికుల జిల్లా జేఏసీ చైర్మన్ ఏ.జే. రమేష్ కార్మికుల సంఘం గౌరవ అధ్యక్షులు వాసిరెడ్డి మురళి జిల్లా జాయింట్ సెక్రెటరీ మహమ్మద్ యూసుఫ్, కో ఆప్షన్ నెంబర్ వాడపల్లి జకరయ్య, ఏఐటీయూసీ గ్రామపంచాయతీ కార్మికుల సంఘం అధ్యక్షుడు దుంపల అమరనాథ్ గౌరవాధ్యక్షులు రామచంద్రుని కిషోర్ కుమార్ సిఐటియు సిఐటియు కార్యదర్శి డి వీరన్న ,బొల్లం వెంకన్న, ఆదిలక్ష్మి, సమ్మయ్య ,బాలకృష్ణ, బండ రామకృష్ణ, ఎనగందుల మంజుల ,జాడి సురేష్ ,ఎస్ కే సలీం ,తదితర కార్మికులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: