సర్కార్ టీవీ న్యూస్ / నాగర్కర్నూల్ జిల్లా : కల్వకుర్తి మండలంలో ఎంఎస్ఎఫ్ ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎంఎస్ఎఫ్ నాగర్ కర్నూల్ జిల్లా ఎంఎస్ఎఫ్ కన్వీనర్ బుక్కపురం మహేష్ మాదిగా గారు హాజరు హాజరై మాట్లాడుతూ. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి మాదిగల చిరకాల కోరిక ఎస్సి వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయలని లేని యెడల రెండు తెలుగు రాష్ట్రలో రాజకీయంగా బిజెపి ని బొంద పెడతాం అని హెచ్చరించారు ఈ నెల డిసెంబర్ 21న మాదిగ విద్యార్థుల జాతీయ మహాసభ విజయవంతం చేయడం కోసం పాలమూరు యూనివర్సిటీ కేంద్రంగా జరుగు మీటింగ్ కి వేలాదిగా లక్షలాదిగా ప్రతి గ్రామము నుండి తరలిరావాలని పిలుపునిస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంఆర్పిఎస్ జిల్లా కో కన్వీనర్ తుడుం చంద్ర కిరణ్ మాదిగ ఎం ఎస్ ఎఫ్ జిల్లా నాయకులు ఆంజనేయులు మాదిగ ఎం ఎస్ ఎఫ్ నాయకులు శ్రీధర్ మాదిగ మరియు మాదిగ విద్యార్థులు పాల్గొనడం జరిగింది..
-----------------------
Admin