Monday, 14 September 2026 10:09:56 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ములుగు గట్టమ్మ ఎదురు పిల్ల పండగ ఆహ్వానం పత్రిక అందజేశారు...

Date : 09 February 2024 09:27 AM Views : 326

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ఆదివాసి నాయకపోడు గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో ములుగు జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠి గారికి మరియు అదనపు రెవెన్యూ కలెక్ట వేణుగోపాల్ , ములుగు ఎంపీడీఓ , ములుగు మండల DT గార్ల ములుగు గట్టమ్మ ఎదురు పిల్ల పండగ ఆహ్వాన పత్రికను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్దేశించి ఆదివాసి నాయకుడు ములుగు జిల్లా అధ్యక్షులు కొత్త సురేందర్ మాట్లాడుతూ గట్టమ్మ ఎదురు పండుగ తేదీ 14 -02- 2024 బుధవారం రోజున ఆదివాసీ నాయకపోడ్ గట్టమ్మ పూజారుల ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు గట్టమ్మ పూజారులు ప్రతి ఇంట బోనం ఎత్తుకొని అంగరంగా వైభవంగా ఆదివాసి నాయకపోడ్ ల ఆచార సంసృతి సంప్రదయముల ప్రకారం కనువిందు చేసే విధంగా నాయకపోడ్ కులదైవం లక్ష్మీ దేవర్ల నృత్యాలతో ములుగు జిల్లా కేంద్రంలోని DLR ఫంక్షన్ హల్ నుండి గట్టమ్మ దేవాలయం వరకు ర్యాలీతో 2కిలోమీటర్ల వరకు దాదాపు 2000నుండి 3000 వేల నాయకపోడ్ కులస్తులతో ఈ యొక్క ర్యాలీని నివహించడం జరుగుతుందని అన్నారు. గట్టమ్మ ప్రధాన పూజారులు గట్టమ్మ తల్లికి బోనం సమర్పించిన అనంతరం నాయకపోడ్ కులస్తుల సమ్మేళన సభను గట్టమ్మ దేవాలయం వద్ద హరిత హోటల్ పక్కన సాయంత్రం 4 గంటలకు భోజన అనంతరం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ములుగు గట్టమ్మ ప్రధాన పూజారులు కొత్త సదయ్య ,కొత్త లక్మయ్యా ఆకుల మొగలి అరిగెల సమ్మయ్య ఆకుల రాజు కొత్త రమేష్ తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: