Wednesday, 29 July 2026 09:12:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

లక్కీ డ్రా లో 500 రూపాయలకు 16 లక్షల ప్లాట్ గెలుచుకున్న వ్యక్తి

Date : 03 November 2025 11:59 PM Views : 163

సర్కార్ టీవీ న్యూస్ / యాదాద్రి జిల్లా : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో తన ప్లాటు అమ్ముడుపోకపోవడంతో లక్కీ డ్రా పద్ధతిలో ప్లాట్ విక్రయించేందుకు నిర్ణయించిన రాము బ్రహ్మచారి అనే వ్యక్తి ఈ ఈ లక్కీ డ్రా లో తన కుటుంబంలోని నలుగురు పేరిట కూపన్లు వేసిన శంకర్ అనే వ్యక్తి తన పది నెలల కూతురు పేరు మీద వేసిన కూపను తో కలిసి వచ్చిన అదృష్టం ఇటీవల లక్కీ డ్రా తీయగా తన కూతురు హన్సిక పేరిట ఉన్న కూపన్ తో ఫ్లాట్ గెలుచుకున్న శంకర్ 500 రూపాయలకే 66 గజాల ప్లాటు గెలుచుకోవడం పై సంతోషం వ్యక్తం చేసిన శంకర్

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :