సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఘన స్వాగతం పలికిన టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు.... బూర్గంపాడు మండలం లోనిలక్ష్మీపురం గ్రామంలో3 కోట్ల87 లక్షల రూపాయల నిధులు తో పలుఅభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ,పినపాక శాసనసభ్యులు రేగాకాంతరావు... లక్ష్మీపురం టేకులచెరువు మీదుగా ఐదు కిలోమీటర్ల రహదారి నిర్మాణానికి శ్రీకారం. ఈ సందర్భంగా మంత్రి అజయ్ కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో రేగా కాంతారావు సారథ్యంలో అభివృద్ధి పథంలో నడుస్తుంది అన్నారు కనపక నియోజకవర్గం పరిధిలో కోట్ల ఐదు రూపాయల నిధులు సీఎం కేసీఆర్ మంజూరు చేస్తున్నారని రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. జర్నలిస్టులో అందరికీ జర్నలిస్టులు అందరికీ ఇల్లు మంజూరు ప్రభుత్వం చేస్తుందని హామీ ఇచ్చారు.
-----------------------
Admin