Wednesday, 29 July 2026 03:36:16 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఎలికట్ట గ్రామం లో గుర్తుతెలియని శవం...

Date : 16 August 2023 04:50 AM Views : 356

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫరూక్ నగర్ : షాద్ నగర్ పట్టణ సిఐ ప్రతాప్ లింగం తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూక్ నగర్ మండలం ఎలికట్ట గ్రామ దేవశ్రీ కంపెనీ ముందు ఒక గుర్తు తెలియని మగ మనిషి వయస్సు 35 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి చనిపోయి పడి ఉన్నాడని పేర్కోన్నారు. అతనిని రాత్రి సమయంలో ఏదో గుర్తుతెలియని వాహనము అతన్ని ఢీ కొనగా మృతుడు అక్కడికక్కడే చనిపోయినట్లుగా పేర్కొన్నారు. శవాన్ని గుర్తించిన వారు అటు సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేసి సహకరించగలరని వారు కోరారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :