Saturday, 18 April 2026 06:23:42 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

పెండింగ్ లో ఉన్న సాదా బైనమా లు వెంటనే అమలు చేయాలి గోగుల రాణాప్రతాప్ రెడ్డి

Date : 02 January 2026 09:37 PM Views : 352

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో సాదా బైనామా వెంటనే అమలు చేయాలి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పెండింగ్ లో ఉన్న సాదా బైనామా అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున వరంగల్ రోడ్డు సర్కిల్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆర్టీవో ఆఫీసులో వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఎమ్మార్వో మరియు ఆర్డీవో కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగినట్టు తిరుగుతున్న రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదని అందులో ముఖ్యమైనది ఈ సాధ బైనామా అని అన్నారు,గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2014 కంటే ముందు సాదా కాగితాల ద్వారా మరియు స్టాంప్ కాగితాల కొనబడిన భూములను పట్టా కల్పిస్తామని 2020-2021 సంవత్సరంలో ధరణి పోర్టుల్ అని పెట్టి ఆ పోర్టల్ ద్వారా మీ సేవలో సాదా బైనామా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది,దీనివల్ల రైతులకు ఎటువంటి పట్టాలు కాలేదు ఎలాంటి మేలు జరగలేదని అన్నారు,ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో తొక్కుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ ను తీసుక

-----------------------

పవన్ కుమార్ 9603285820

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :