సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో సాదా బైనామా వెంటనే అమలు చేయాలి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పెండింగ్ లో ఉన్న సాదా బైనామా అప్లికేషన్లను వెంటనే పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ నర్సంపేట నియోజకవర్గం తరఫున వరంగల్ రోడ్డు సర్కిల్ లో ధర్నా కార్యక్రమం నిర్వహించి ఆర్టీవో ఆఫీసులో వినతి పత్రం సమర్పించడం జరిగింది.ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా ఎమ్మార్వో మరియు ఆర్డీవో కార్యాలయాలు చుట్టూ చెప్పులు అరిగినట్టు తిరుగుతున్న రైతుల సమస్యలు మాత్రం పరిష్కారం కావడంలేదని అందులో ముఖ్యమైనది ఈ సాధ బైనామా అని అన్నారు,గత బిఆర్ఎస్ ప్రభుత్వం 2014 కంటే ముందు సాదా కాగితాల ద్వారా మరియు స్టాంప్ కాగితాల కొనబడిన భూములను పట్టా కల్పిస్తామని 2020-2021 సంవత్సరంలో ధరణి పోర్టుల్ అని పెట్టి ఆ పోర్టల్ ద్వారా మీ సేవలో సాదా బైనామా అప్లికేషన్ తీసుకోవడం జరిగింది,దీనివల్ల రైతులకు ఎటువంటి పట్టాలు కాలేదు ఎలాంటి మేలు జరగలేదని అన్నారు,ధరణి పోర్టల్ ను బంగాళాఖాతంలో తొక్కుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ ను తీసుక
-----------------------
Reporter