సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ పట్టణంలో వనమా కాలనీ యందు టిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన చైర్మన్ అయినటువంటి తాండ్ర వెంకటేశ్వరరావు, NRI మిత్రుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడమైనది ఇట్టి కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నారాటి ప్రసాద్ పాల్గొన్నారు. TNR ట్రస్టు ద్వారా ఈ కాలనీలో మంచినీటి సమస్యలను గుర్తించి ఆరో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయటంపై కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు ప్రసాద్, వనమా కాలనీ మహిళలు, సిపిఐ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin