Friday, 08 May 2026 09:26:50 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

టిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్వో వాటర్ ప్లాంట్...

Date : 14 January 2024 04:13 AM Views : 294

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ పట్టణంలో వనమా కాలనీ యందు టిఎన్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసిన చైర్మన్ అయినటువంటి తాండ్ర వెంకటేశ్వరరావు, NRI మిత్రుల సహాయ సహకారాలతో ఏర్పాటు చేయడమైనది ఇట్టి కార్యక్రమానికి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నారాటి ప్రసాద్ పాల్గొన్నారు. TNR ట్రస్టు ద్వారా ఈ కాలనీలో మంచినీటి సమస్యలను గుర్తించి ఆరో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయటంపై కాలనీవాసులు సంతోషం వ్యక్తం చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా అధ్యక్షులు ప్రసాద్, వనమా కాలనీ మహిళలు, సిపిఐ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :