సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : పిచ్చాటూరు మండల కేంద్రంలోని అరనియార్ ప్రాజెక్టు వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం పడి ఉండడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం తో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడి శరీరంపై తీవ్ర గాయాలు ఉండడంతో హత్య కోణంలో విచారణ చేపట్టారు... తమిళనాడుకు సరిహద్దులో ఈ మండలం ఉండడంతో హత్యకు గురైన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాడ లేదా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తూన్నారు... ఎవరైనా గుర్తుపడితే తమకు సమాచారం ఇవ్వాలని పోలీసు లు కోరుతున్నారు...
-----------------------
Admin