సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గం: నల్లగొండ - ఖమ్మం - వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా తిరుమలగిరి పట్టణంలోని శుభమస్తు పంక్షన్ హాల్లో తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ డా.గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన తుంగతుర్తి నియోజకవర్గ పట్టభద్రుల సన్నాహక సమావేశానికి హాజరై పట్టభద్రుల ఎన్నికలను ఉద్దేశించి ప్రసంగించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే శ్రీ గుంటకండ్ల జగదీష్ రెడ్డి , పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి ఈ కార్యక్రమంలో జెడ్పీచైర్పర్సన్ గుజ్జ దీపిక యుగంధర్ రావు , బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగు లింగయ్య యాదవ్ , బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ , రైతు బంధు సమితి కోఆర్డినేటర్ ఎస్ ఏ రజాక్ మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, పట్టభద్రులు, తదితరులు పాల్గొన్నారు.రానున్న పట్టభద్రుల ఎన్నికల మన బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి కి మొదటి(1) ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రాడ్యుయేట్లను కోరారు.
-----------------------
Admin