సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : బిక్కనూరు మండలం కంచర్ల గ్రామంలో ఈనెల 20 వ తేదీన భిక్కనూరు మండలం కంచర్ల లో హత్యకు గురైన సుగుణ కేసును చేదించినట్లు కామారెడ్డి డిఎస్పి నాగేశ్వరరావు తెలిపారు కామారెడ్డి పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో వివరాలను వెల్లడించారు కంచాల గ్రామానికి చెందిన సుగుణాలను హత్య చేసిన ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించినట్లు తెలిపారు వారి వద్ద నుండి 3 తులల బంగారం ఆభరణాలను ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు...
-----------------------
Admin