Thursday, 30 July 2026 04:47:40 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మాజీ బిజెపి జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణను కలిసిన ఎమ్మెల్సీ తాతా మధు...

Date : 25 August 2023 02:24 AM Views : 401

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : మాజీ బిజెపి జిల్లా అధ్యక్షుడుగా ఉన్న కోనేరు సత్యనారాయణ ను శాలువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కోనేరు సత్యనారాయణ తండ్రి అయిన కోనేరు నాగేశ్వరరావు గారిని ఈ ప్రాంతంలో తెలియని వారెవరు ఉండరని ఎమ్మెల్సీ తాతా మధుగారు పేర్కొన్నారు... ముఖ్యమంత్రి కేసీఆర్ కి కోనేరు నాగేశ్వరరావు కి గతంలో తెలుగుదేశం పార్టీలో మంచి సంబంధాలు ఉండేవని, కోనేరు సత్యనారాయణ గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కూడా టి ఆర్ ఎస్ లోకి రావాలని నేను [ఎమ్మెల్సీ తాతా మధు], రేగా కాంతారావు, నామా నాగేశ్వరరావు ఆహ్వానించడం జరిగిందని తాతా మధు గారు కొనియాడారు. ఈ మధ్యనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవడం జరిగిందని ముఖ్యమంత్రి కూడా కోనేరు సత్యనారాయణ బి ఆర్ ఎస్ పార్టీలోకి రావాలని, వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్సీ తాతా మధుగారు పేర్కొన్నారు. కోనేరు సత్యనారాయణ తండ్రిగారైన కోనేరు నాగేశ్వరరావు గారు ఈ ప్రాంతానికి సుపరిచితులని ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుగుదేశం ఎన్టీఆర్ నాయకత్వంలో పనిచేశారని గుర్తు చేశారు ఒక మంచి పని కోసం తెలంగాణ ప్రజలు కోరుకునే విధంగా పనిచేయాలని తెలంగాణ సాధించడం కోసం తెలంగాణ ప్రజల సహకారంతో ఆ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కొత్తగూడెం ప్రాంత ప్రజలు సింగరేణి బిడ్డల సహకారంతో తెలంగాణ సాధించుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ వన్ గా నిలిచిందన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :