Wednesday, 29 July 2026 05:41:19 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మస్జీద్- ఎ -ఇబాదుర్ రెహమాన్ ఆధ్వర్యంలో ముస్లిం పిల్లలకు సైకిళ్ళ పంపిణీ...

Date : 05 March 2023 11:23 PM Views : 543

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం పట్టణంలోని బర్లి ఫీట్ ఏరియా మస్జిద్- ఎ- ఇబాదుర్ రెహమాన్ ఆధ్వర్యంలో సుమారు 40 రోజులపాటు నమాజు చదివిన ముస్లిం పిల్లలకు 30కి పైగా సైకిల్లు బహుమతిగా ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో షేక్ నూరుద్దీన్ ఉమ్రి హైదరాబాద్, షేక్ అబ్దుర్ రెహమాన్ గుంటూరు, జిలాఏ అమీర్ జమైతే అహేల్లే, హదీస్, షేక్ అబుల్ కలాం రియాజి కొత్తగూడెం వారు ప్రసంగించారు. వీరు మాట్లాడుతూ పిల్లలు సమాజంలో ఏ విధంగా మెలగాలి తల్లిదండ్రులను గౌరవించాలని సమాజంలో చైతన్యవంతులుగా జీవించాలని స్త్రీలను గౌరవించాలని తోటి వారితో స్నేహపూర్వకంగా ఉండాలని నమాజు పైన మక్కువ పెంచుకోవాలని అన్నారు. అల్లాహ్ చూపిన మార్గంలో నడవాలని, యువత సేవా కార్యక్రమాలు చేయాలని, కులమత బేధాలు లేకుండా దానధర్మాలు చేయాలని, రాబోయే రంజాన్ నెలలో నిష్టగా ఉండాలని, కోరారు. చెడు మార్గాల వైపు వెళ్లొద్దని తోటి వారిని కూడా వారి జీవన శైలి మారేలా మంచి మార్గాన్ని చూపించాలని కోరారు.మగ్రిబ్ నమాజు తర్వాత ప్రారంభమైన ఈ కార్యక్రమం సుమారు మూడు గంటల పాటు సాగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, స్త్రీలు, పిల్లలు, యువకులు, భారీ సంఖ్య లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం ఇంత ఘనవిజయం సాధించినందుకు మజీద్- ఎ- ఈబాదుర్ రెహమాన్ కమిటీ వారు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :