Tuesday, 15 September 2026 09:02:00 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కాంగ్రెస్ పార్టీలో చేరిన మూడు గ్రామాల సర్పంచులు...

Date : 17 October 2023 12:38 AM Views : 264

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కాంగ్రెస్ పార్టీతోనే గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వస్తుందని అందుకే ఆయా గ్రామాల సర్పంచులు తమ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారని కాంగ్రెస్ పార్టీ షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజక వర్గంలోని జిల్లేడు చౌదరి గూడ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజు ఆధ్వర్యంలో ముగ్గురు సర్పంచులు పార్టీలో చేరారు. చౌదర్ గూడా మండలం నుండి మండల పార్టీ అధ్యక్షుడు రాజు ఆధ్వర్యంలో కాస్లాబాద్ సర్పంచ్ మోకర్ల రాగోపాల్, మరియు వారితోపాటు 60 మంది పార్టీలో చేరినట్లు ప్రకటించారు. అదేవిధంగా ఎదిర గ్రామ సర్పంచ్ రాపోల్ బాలరాజ్ మరియు వారితో పాటు 80 మంది చింతకుంట తండా సర్పంచ్ హరి నాయక్, మరియు వీరితోపాటు 60 మంది అనుచరులు,వార్డు సభ్యులు పి. చంద్రయ్య, లక్ష్మీ మల్లేష్, లింగని అంజయ్య, వీరితోపాటు మూడు గ్రామాల నుండి ఛాలా మంది కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ వారి ఉద్దేశించి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కోటకు బీటలు వారాయని ఇంకా మునుముందు పెద్ద ఎత్తున భారీ చేరికలు ఉన్నాయని ఎంతోమంది నియోజకవర్గంలో కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని శంకర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ నర్సింలు, ఎంపీపీ తనయుడు ఆంజనేయులు, మురుగని రాములు, జక్కని రామచంద్రయ్య, యాదయ్య, బాసు యాదయ్య, ఆకుల నర్సింలు, కావలి యాదయ్య, వడ్ల కృష్ణయ్య, బుడుగోనిపల్లి అంజయ్య, గాలిగూడా సర్పంచ్ యాదయ్య, సత్యనారాయణ రెడ్డి, వెంకట్ నర్సింహారెడ్డి, సురేష్ ,శీను, మోహన్ పూజ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: