Wednesday, 29 July 2026 05:24:09 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇచ్చినా మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్...

Date : 05 June 2023 12:43 AM Views : 443

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలంలోని పల్చర్లకుంట తండా వాసులకు త్రాగునీటి కోసం తము ఇబ్బంది పడుతున్నామని గతంలో తండా కు వెళ్లనా సందర్భంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ ను అడిగారు. అప్పుడు కచ్చితంగా త్రాగు నీటి సమస్యతో పాటు వీధి లైట్లు కూడా ఏర్పాటు చేయిస్తానని ఇచ్చిన మాట ప్రకారం నేడు తన సొంత ఖర్చులతో రెండు లక్షల అరవై వేల రూపాయలతో తండావాసులకు వాటర్ ఫిల్టర్ మరియు 70వేల రూపాయలతో వీధి లైట్లు ఏర్పాటు చేసేందుకు తన సొంత ఖర్చులతో ఇచ్చారు. దీంతో గిరిజన వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బాలరాజు గౌడ్, ఫరఖ్ నగర్ మండల అధ్యక్షుడు చల్లా శ్రీకాంత్ రెడ్డి, ఫరూఖ్ నగర్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సుదర్శన్, ఎలికట్ట ఎంపీటీసీ శ్రీశైలం, నాగులపల్లి సర్పంచ్ నర్సింలు, తుపాకుల శేఖర్, తండావాసులు రాజు నాయక్, సంజు నాయక్, డాక్య నాయక్, ఎల్ సంతోష్ నాయక్, పి రమేష్, తర్య నాయక్, ఎల్ నరసింహులు, హర్యానాయక్, డాక్య నాయక్, వెంకటేష్, శ్రీహరి నాయక్, తదితరులు పాల్గొన్నారు..

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :