సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యపేట జిల్లా కేంద్రంలో నేను ఓటు వేస్తాను ఎందుకంటే నేను ఇండియన్ అనే నినాదంతో సెల్ఫీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు భాగంగా కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఈ సెల్ఫీ కేంద్రంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అదరపు కలెక్టర్ బిఎస్ లతా లు ఫోటోలు దిగారు ఈ సందర్భంగా ఓటు ప్రాధాన్యతను అందరు గుర్తించాలని అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు .సెల్ఫీ పాయింట్లు మండల కేంద్రాలలో నియోజకవర్గాలలో సెల్ఫీ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ఎన్నికల పూర్తి అయ్యేంతవరకు ఈ సెల్ఫీ కేంద్రాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈవో అప్పారావు డిపిఆర్ఓ రమేష్ డీఈవో అశోక్ డిటిడిఓ శంకర్ ఏవో సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin