Wednesday, 29 July 2026 05:16:01 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మళ్లీ గెలిచేది మా బీఆర్ఎస్ పార్టీ...

Date : 02 November 2023 10:29 AM Views : 268

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట మండలం మామిళ్ళ వారి గూడెం గ్రామపంచాయతీ లో BRS గ్రామ కమిటీ అధ్యక్షున్ని, కార్యదర్శిని మరియు సభ్యుల్ని అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు మెచ్చ నాగేశ్వరరావు సమక్షాన ఎకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. గ్రామ కమిటీ అధ్యక్షులుగా బోడపాటి సత్యనారాయణ, కార్యదర్శిగా తాండ్ర యుగంధర్, ఉపాధ్యక్షులుగా ఉప్పల రత్నాకర్, జాయింట్ కార్యదర్శి యసం శ్రీను, కోశాధికారిగా ఎస్ కే రెహమాన్, ఆర్గనైజర్ గా మైదుకూరి నాగమహేశ్వరరావును ఏకగ్రీవంగా ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరావు మాట్లాడుతూ గెలిచేది మన బిఆర్ఎస్ పార్టీ నే నన్ను నమ్మిన వాళ్లని నేను దూరం చేసుకోను నా వాళ్ళ పక్కనే నేనుంటాను నాకు నా పార్టీ కార్యకర్తలు అందరూ సహకరించి నాతో నడుస్తారని నేను నమ్ముతున్నాను. మా పార్టీకి తోడుగా ఉండండి అని తెలియజేశారు. అంతేకాకుండా రేపటి నుంచి పార్టీ ఎన్నికల కార్యక్రమాలు మరియు ఎన్నికల ప్రచారం జరపబడుతుందనీ, తెలిపారు పార్టీ కార్యకర్తలు సహకరించాలని దీనికి అధ్యక్షులు గ బోడపాటి సత్యనారాయణ వుంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూరపాటి నరేష్, వనం బాబురావు, వీరనాల బ్రహ్మం , మిండా శ్రీనివాసరావు కూరపాటి వేంకటేశ్వరరావు కోర్స ప్రతాప్, పొట్ట రాము, శింగలదేవి చిన్న సత్యనారాయణ, డా.అజిజ్ రామినేని సత్యనారాయణ, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :