సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ 35వ వార్డులో దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించి, జ్యోతి ప్రజ్వలన చేసి, మహిళలను ఉద్దేశించి ప్రసంగించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు... ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ మహిళలు ఆదిపరాశక్తులని, మహిళలు లేనిదే మానవుడికి మనుగడ లేదని అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా రాంబాబు, కౌన్సిలర్లు రుక్మేందర్ బండారి, అంబుల వేణు, కోలాపురి ధర్మరాజు, బిఆర్ఎస్ నాయకులు MA రజాక్ , మధుసూదన్ రావు, జానీ, రజనీకాంత్, కాళీ, నాగేందర్, గడ్డం వెంకటేశ్వర్లు, నరసింహారావు, మల్లెల ఉషారాణి, మునిలా, కర్రీ అపర్ణ, దిశా కమిటీ నిర్వాహకురాలు వాసర్ల నాగమణి, రాష్ట్ర కార్యదర్శి సీతాకుమారి, జిల్లా అధ్యక్షులు అన్నపూర్ణ గారు, దిశా జిల్లా కమిటీ సభ్యులు, మరియు స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
-----------------------
Admin