సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వారావుపేట నియెజక వర్గం అన్నపురెడ్డి పల్లి మండలం మద్దుకూరు గుట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం... లారీని ఢీ కొట్టిన ఆటో జూలూరుపాడు కు చెందిన షేక్ దర్గావలి (23), వట్టికొండ గోపి (22) ఘటనా స్థలంలోనే దుర్మరణం.మద్దుకూరు వైపు నుండి ఎర్రగుంట వైపు వెళ్లే క్రమంలో ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారాన్ని తెలుసుకున్న ఎసై షాహీన తమ సిబ్బంది తో కలసి సంఘటన స్థలాన్ని చేరుకొని లారీ కింద ఇరుక్కుపోయిన ఆటో నీ బయటకి లాగి ఆటో లో ఇరుక్కు పోయినా ఇద్దరినీ బయటకి తీసి హాస్పటల్ కి తరలించారు.
-----------------------
Admin