Monday, 14 September 2026 09:13:51 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పారిశుధ్య కార్మికులకు అండగా పిల్లుట్ల రఘు 6వ రోజు గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మెకి సంఘీభావం తెలిపిన.... -ఇంచార్జి కుక్కల వెంకన్న

Date : 12 July 2023 10:14 AM Views : 473

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి & మఠం పల్లి మండల కేంద్రాలలోనీ ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయలా ముందు ఏర్పాటు చేసిన నిర్వదిక సమ్మె కార్యక్రమనికి ఓజో ఫౌండేషన్ అధినేత పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జి కుక్కల వెంకన్న పాల్గోని వారికి సంఘీభావం తెలిపినారు ఈ సందర్బంగా వాళ్లకు 200కేజీల బియ్యం 20కేజీల పప్పు వివ్వడం జరిగింది వారిని ఉద్దేశిస్తూ కుక్కల వెంకన్న మాట్లాడుతూ ఈ రోజు గ్రామాలు పరిశుభ్రంగా ఉన్నాయి అంటే దానికి కారణం పారిశుధ్య కార్మికులే కాబట్టి వారు ఈ రోజు పడుతున్న విబ్బంది మీ అందరికి తెలుసు ఈ రోజులలో రోజు వారి కూలి 700/-రూపాయలు అలాంటిది ఒక రోజుకు కూలి 300/-రూపాయలకు పని చేయాలంటే వారి ఇల్లు గడవడమే కష్టంగా ఉంటుంది వారి పిల్లల చదువు ఏమిపెట్టి చదివించుకోవాలి వారికి ఏదైనా రోగం వస్తే చూపించు కోవడానికి కూడా సరిపోని పరిస్థితి వారికి విచ్చే జీతం డబ్బులు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వారి న్యాయమైన డిమాండ్ ను పరిష్కరించి నెలకు కనీసం 18500/-రూపాయలు విచ్చి వారిని గౌరవించాలి అని డిమాండ్ చేస్తున్నా అదేవిదంగా ఈ సమస్య ఇలాగే ఉంటే రాబోయే రోజులలో రఘు ఎమ్మెల్యే అయినా తర్వాత పార్టీలకు అతితంగా ఏడు మండలలో ఉన్న పారిశుధ్య కార్మికులందరికి న్యాయం చేసే విదంగా కృషి చేస్తారు అవసరమైతే తన సొంత ఖర్చులతో ఆదుకుంటారు అని చెప్పారు ఏమి ఆశించకుండానే కొన్ని లక్షల మందికి అన్నదానం కార్యక్రమం చేయడం గాని ఎన్నో దేవాలయాలను నిర్మించడం గాని వాటర్ ప్లాంట్లన్ ఏర్పాటు చేయడం బోర్లను వేయించడం ఉచితంగా ఎస్ ఐ& కానిస్టేబుల్ కోచింగ్ విపించడం హెల్త్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఆర్థిక సాయం చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సేవా కార్యక్రమలు చేసిన ఏకైక బీసీ బిడ్డా మన రఘు కాబట్టి మిత్రులారా కులాలకు అతీతంగా సేవా చేస్తున్న రఘు లాంటి మంచి వ్యక్తి నీ అందరిస్తారని కోరుకుంటున్న ఈ కార్యక్రమం లో సీఐటీయూ కార్యదర్శి రానిమియా, మన్నేం వేణు యాదవ్,వల్లపుదాసు రమంజిగౌడ్, షేక్ నాగుల్ మీరా,సౌదాసోత్ రవి నాయక్, యాసరపు సుధాకర్,బొమ్మకంటి సైదులు ముదిరాజ్,కానుగు అనిల్ గౌడ్,పిల్లుట్ల సాయిబాబా,బాబు నాయక్, రాజు నాయక్, ఆధురి వెంకన్న,చంద్రశేఖర్ నాయక్, భూక్యా మహేష్,పారిశుధ్య కార్మికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :