సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : చింతలపాలెం మండలం యర్రగుంటతండ లో ప్రచార నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ భరోసానిస్తూ ప్రజా సమస్యలు ఊరి సమస్యలు అడిగి తెలుసుకుంటూ, సింహం గుర్తుతో ఎమ్మెల్యేగా గెలిచే అధికారంలోకి రాగానే ప్రజా సమస్యలు ఊరు సమస్యలు అన్ని తీరుస్తానన్నారు. మండలంలో రైతన్నలు సాగుకు నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం ఎమ్మెల్యేగా గెలిచాక లిఫ్ట్ మరమ్మతులను సొంత ఖర్చులతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూస్తానని హామీ ఇచ్చారు ..పార్టీ టికెట్ రాకుండా అడ్డుకున్న నాయకులు రఘు పార్టీ మారుతున్నాడు అని, ఓడిపోతారనే భయంతో అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఎవరేమనుకున్నా నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచేది పిల్లుట్ల రఘున్న.. ప్రజలకు చేసిన సేవలు తన ఎమ్మెల్యే గెలుపుకు కారణం అవుతాయని పిల్లుట్ల రఘు ధీమా వ్యక్తం చేశాడు. తనపై లేనిపోని దుష్ప్రచారంలు,అసత్య ప్రచారాలు చేస్తున్నారని కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలలో ఉన్న ప్రజలందరూ సింహం గుర్తు పై ఓటేసి తన ఎమ్మెల్యే గెలుపుకు సహకరించాలన్నారు.. ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని ఆ మార్పు,, మంచి కొరకు ఉపయోగించి పిల్లుట్ల రఘున్న సింహం గుర్తుపై ఓటు ఎమ్మెల్యే గెలిపించుకోగలరని విజ్ఞప్తి. నియోజకవర్గంలో సేవలతో స్థిర స్థాయి వరకు నిలిచిపోతానని పిల్లుట్ల రఘు అన్నారు .ప్రచార కార్యక్రమంలో ఏ ఐ ఎఫ్ బి పార్టీ సింహం గుర్తు కార్యకర్తలు, రఘు అన్న అభిమానులు, ఓజో ఫౌండేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin