Wednesday, 16 September 2026 01:03:32 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

దొంగ హామీలు ఇచ్చే పార్టీలను తరిమికొట్టండి... - ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి

Date : 13 November 2023 07:54 AM Views : 253

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : దొంగ హామీలు ఇచ్చే పార్టీలను ప్రజలు నమ్మొద్దని, నీతిగా నిజాయితీగా మచ్చలేని నాయకులను ప్రజలు ఆదరించాలని. సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ప్రజాసేవ చేసుకుంటానని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ, తూర్పుగడ్డ తాండ, గుట్టల తాండ, ఇప్పలపల్లి, రాగ్యా తాండ పోమాల్ పల్లి, కొండారెడ్డి పల్లిలో చేసిన ప్రచారానికి భారీ స్పందన లభిస్తుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం కేశంపేట్ మండలంలోని పాపిరెడ్డి గూడ, ఇప్పలపల్లి, రాగ్యా తాండా, గుట్టల తాండా, పోమాల్ పల్లి, కొండారెడ్డి పల్లిలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. వివిధ గ్రామాల ప్రజలు విష్ణువర్ధన్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రచారానికి హాజరైన ప్రజలను ఉద్దేశించి విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇతర పార్టీల నాయకులు వచ్చి మభ్యపెట్టి దొంగ హామీలతో ఓట్లు వేసుకునే నాయకులను తరిమికొట్టాలని కోరారు. గత సంవత్సరాలనుండి ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజల సేవకుడిగా ఉంటూ సేవ చేయడం జరిగిందని అన్నారు. ఇప్పటికి ఎప్పటికి ప్రజాక్షేత్రం లో ఉన్న ప్రజల మనిషిని అని అన్నారు. ఈ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇచ్చి సింహం గుర్తుపై ఓటు వేసి ఆశీర్వధించాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో పసుల నర్సింహా యాదవ్, ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్, ఆకుల ప్రదీప్, లష్కర్ నాయక్ పర్వతాలు, మహేష్, కుమార్ గుప్త, నరేందర్ రెడ్డి, విగ్నేష్, సురేష్, మహేష్, నరేందర్, అనిల్ మరియు వివిధ గ్రామాల ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: