Thursday, 30 July 2026 08:12:32 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కొత్తగూడెం లో ప్రజల దాహార్తి నీ తీర్చాలంటూ సీపీఐ కౌన్సిలర్స్ అధ్వర్యంలో లో ధర్నా...

Date : 15 June 2023 02:48 AM Views : 525

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెంలో సిపిఐ కౌన్సిలర్లు మాట్లాడుతూ.... కొత్తగూడెం పట్టణంలోని ఏ గ్రేడ్ మున్సిపాలిటీలోని 36 వార్డులలోని ప్రజలు కిన్నెరసాన్ని నీళ్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కిన్నెరసాని లో నీళ్లు నిండుగా ఉన్నా ప్రజలకు మాత్రం అందించడం లేదు. కానీ ప్రభుత్వం ఇంటింటికి నల్ల మిషన్ భగీరథ పేరుతో కోట్లు ఖర్చు చేసామని సురక్షిత మంచినీటిని అందిస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్నారు. పైపులు వేశారు కానీ కనెక్షన్లు మరిచారు. కొత్తగూడెం ప్రజలకు సంవత్సరంలాకొద్ది నీటిని అందించిన పాపాన పోలేదని ప్రజలు వాపోతున్నారు. రిపేర్ లా పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్నారు. కానీ కొత్తగూడెం ప్రజలకు నీళ్లు అందించిన పాపాన పోలేదు. కానీ ఈరోజు మొక్కల పేరుతో ఆరు కోట్ల ప్రపోజల్ పెట్టారు. ఆ మొక్కలు ఎక్కడ ఉన్నాయో గాని నీళ్లు ఎక్కడ పోతున్నాయో గాని కొత్తగూడెం ప్రజలకు గొంతు తడపటం లేదు. ఎమ్మెల్యే కి చెప్తాం, మున్సిపల్ కమిషనర్ కి చెప్పాం, కలెక్టర్ కి చెప్పాం, కేటీఆర్ మున్సిపల్ శాఖ కమిషనర్ గారికి కూడా విన్నవించుకున్నాము. అయినా కూడా కొత్తగూడెం ప్రజల నీళ్ల కష్టాలు తప్పడం లేదు వారి దాహం తీర్చడం లేదు వాళ్ళ గొంతు తడపడం లేదు. మా దాహాన్ని తీర్చండి మా గొంతును తడపండి మహాప్రభో అని కొత్తగూడెం ప్రజలు మొరపెట్టుకుంటున్నారు. కిన్నెరసాని నీళ్లు ఫుల్లు కొత్తగూడెం నీళ్లు నిల్లు.... అని నినాదంతో నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి కొత్తగూడెం ప్రజలకు నీళ్లు అందించాలని సిపిఐ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: