Tuesday, 15 September 2026 10:18:10 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

చింతూరు మండలంలోని సబ్ ట్రెజరర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు...

Date : 03 June 2025 04:44 PM Views : 628

సర్కార్ టీవీ న్యూస్ / అల్లూరి సీతారామ రాజు జిల్లా : సర్కార్ టీవీ ప్రతినిధి బట్ట ప్రసాద్, అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలోని సబ్ ట్రెజరర్ కార్యాలయం పై ఏసీబీ దాడులు జరపడం జరిగింది ట్రెజరర్ అధికారి వంశీ కళ్యాణ్ మరియు సీనియర్ అసిస్టెంట్ శామ్యూల్ ను అరెస్టు చేయడం జరిగింది ఏరియర్స్ బిల్లు కోసం కోసం నర్సాపురం ఆశ్రమ పాఠశాల వార్డెన్ ఫకీర్ దొర ట్రెజరర ఆఫీసు వెళ్లగా ట్రెజరర్ అధికారి లక్ష రూపాయలు లంచం డిమాండ్ చెయ్యగా పకీరు దొరగారు ఏసీబీ అధికారులను సంప్రదించగా డి.ఎస్.పి నాగేశ్వరావు గారు ఇద్దరు ట్రెజరర్ అధికారులు అరెస్టు చేయడం జరిగింది. వీరిని మంగళవారం ఏసిబి కోర్టులో హాజరు పరుస్తామని మీడియాకి తెలపడం జరిగింది

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :