సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : హిందూపురం లో లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూములను పరిరక్షించాలని కోరుతూ శ్రీ సత్యసాయి జిల్లా హిందుపురం పట్టణం లో అఖిలపక్షం టీడీపీ , బీఎస్పీ, సీపీఎం, సీపీఐ , కాంగ్రెస్, MiM , పార్టీ నాయకులు,రైతు సంఘం నాయకులు రైతులతో తీసుకున్న భూములు వారికి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్టకార్యనిర్వహక కార్యదర్శి శ్రీమతి సవితమ్మ గారు మాట్లాడుతూ లేపాక్షి నాలెడ్జ్ హబ్ ఏపీలోనే పెద్ద కుంభకోనమన్నారు. *భూములను రైతుల వెనక్కి ఇవ్వకపోతే రైతుల పక్షాన నిలబడి అఖిలపక్షం నాయకులతో ,రైతులతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. హబ్ భూముల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు లేపాక్షి నాలెడ్జ్ హబ్ భూముల పరిరక్షణ కై ముందుకు వెళ్తామని పరిశ్రమలు పెట్టడం చేతకాకపోతే రైతులతో తీసుకున్న భూములు వారికి వెనక్కి ఇవ్వాలని డిమాండ్ .
-----------------------
Admin