సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ న్యూస్ /రంగారెడ్డి జిల్లా. అంగరంగవైభవంగా ద్వజస్తంభం ప్రతిష్టపాన. నార్సింగి మున్సిపాలిటీ గండిపేట మండల పరిధిలోని,సబితాఇంద్రరెడ్డి క్వార్టర్స్ వట్టినాగులపల్లిలో శ్రీ విగ్నేశ్వర(గణేష్ )స్వామి మందిరాని నిర్మించి నేటికి మూడు సంత్సరాలు పూర్తి కావడంతో గుడి ముందు. వేదంపండితులా సమోక్షంలో గ్రామ ప్రజలు భక్తిశ్రదలతో పూజించి ద్వజస్తంభం ప్రతిష్టించారు .అనంతరం గ్రామ ప్రజలు అన్న ప్రసాద కార్యక్రమం చేశారు.
-----------------------
Reporter