సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామం మాజీ సర్పంచ్ ఇంగోలి రాజేశ్వరరావు అనారోగ్య గుండె సమస్యతో కేర్ హాస్పిటల్ హైదరాబాద్ నందు చికిత్స చేయించుకుంటున్నారు విషయం తెలుసుకున్న నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి వారిని కలిసి ఆరోగ్య పరిస్థితి నీ తెలుసుకొని పరామర్శించి మనోధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ ఓలిగే నర్సింగరావు, నర్సంపేట ఏఎంసిడైరెక్టర్ దంజ నాయక్,సర్పంచ్ లు అజ్మీరా తిరుపతి,కొలుగురి సుమంత్,ఉత్తరేణి రాజబాబు,మండల యూత్ నాయకులు కోరికల ప్రశాంత్,అజ్మీర వీరేశం,సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter