సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ మున్సిపాలిటిలో వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు పై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన 22 మంది కౌన్సిలర్లు, మొత్తం కౌన్సిలర్లు 28 మంది.. కాగా నలుగురు కౌన్సిలర్లు ఈ అవిశ్వాస తీర్మానానికి గైరాజరైనారు, హాజర్ అయిన కౌన్సిలర్లు 24 మంది. 22 మంది అవిశ్వాసానికి మద్దతు పలికినారు ఇద్దరు నొటల్ గా ఉండిపోయినారు దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం నెగటం జరిగింది ఆ పిమ్మట మెజార్టీ కౌన్సిలర్స్ ఏకబిప్రాయం తో నూతన వైస్ చైర్మన్ గా కోతి సంపత్ రెడ్డి పేరు ప్రతిపాదన చేసినట్టుగా నోడల్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో నాగార్జున రెడ్డి తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin