Tuesday, 15 September 2026 08:53:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మార్చి నెలలో తిరుమల హుండీ ఆదాయం రూ.120.29 కోట్లుగా తేలింది...

Date : 03 April 2023 05:10 PM Views : 529

సర్కార్ టీవీ న్యూస్ / తిరుపతి జిల్లా : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) హుండీలో కాసుల వర్షం కురుస్తున్నది. మార్చి నెలలో కూడా భారీగా ఆ దాయం సమకూరింది. నిరుటి నుంచి స్వామివారి ఆదాయం ప్రతి నెలా రూ. 100 కోట్లకుపైగా సమకూరుతూ వస్తున్నది. ఈ క్రమంలో మార్చి నెలలో తిరుమల హుండీ ఆదాయం రూ.120.29 కోట్లుగా తేలింది. దీంతో 2022-23 ఆర్థిక సంవత్సరానికి తిరుమల తిరుపతి దేవస్థానం హుండీ ఆదాయం రూ. 1,520.29 కోట్లు లభించిందని టీటీడీ వెల్లడించింది. 2022 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు 2.37 కోట్ల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 2023-24 సంవత్సరానికి రూ. 4,411.68 కోట్లతో బడ్జెట్‌ను రూపొందించినట్టు టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి తెలిపారు. శనివారం ఫీడ్‌మిక్సింగ్‌ ప్లాంట్‌, అగరబత్తీల రెండో ప్లాంట్‌ను ఆయన ప్రారంభించారు. రోజూ దేవస్థానానికి అవసరమయ్యే 3వేల నుంచి 4 వేల లీటర్ల పాలను స్థానికంగానే ఉత్పత్తి చేయాలనుకున్నామని తెలిపారు. గోవులకు అవసరమయ్యే దాణా కోసం రూ.11 కోట్లతో ఈ ప్లాంట్‌ నిర్మించామన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: