సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడేపల్లి మండలం పొనుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొనుగోడులో మనతో పాటు కలిసి మెలిసి చిన్ననాటి నుండి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు మనతో పాటు కలిసి మెలిసి ఆప్యాయత ప్రేమానురాగాలతో చదువుకున్న మన చిన్ననాటి స్నేహితుడు చదువులో చురుకుగా క్లాసులో అందరికంటే తెలివి తేటలు జ్ఞానం కలిగిన మన చిన్ననాటి స్నేహితుడు మచ్చ రామకృష్ణ మొదటి నుండి ఐఎఎస్ అధికారి కావాలని గట్టి పట్టుదలతో ఉండే మచ్చ రామకృష్ణ బీఈడీ పూర్తి చేసిన తర్వాత ఉపాధ్యాయ. కొలువు సాధించిన తదుపరి నడిగూడెం మండలం స్కూల్ అసిస్టెంట్ గా అనతికాలంలోనే ప్రమోషన్ పొంది తన భార్య పిల్లలతో కోదాడలో తన స్వశక్తితో ఇల్లు నిర్మించుకోవడం తన కుటుంబ సభ్యులతో కలిసి మెలిసి ఆప్యాయత ప్రేమానురాగాలతో జీవితం గడుపుతున్న సమయంలో ఈ మధ్య కాలంలో మాయదారి గుండె పోటు వచ్చి ఆకస్మికంగా మన నుండి దూరం అయ్యాడు.ఇట్టి విషయం మన చిన్ననాటి స్నేహితులందరికీ విచామైన సంఘటన అని తెలిసిందే.కాబట్టి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పొనుగోడు 1994-94 మన క్లాస్మేట్ అందరు ఖచ్చితంగా ఆదివారం రోజు కోదాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించే దశదినకర్మ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఖచ్చితంగా పాల్గొని మన చిన్ననాటి స్నేహితుడు మచ్చ రామకృష్ణ ఆత్మ శాంతింప చేయడానికి అందరూ ఐక్యతతో అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని ఈ సందర్భంగా పత్రిక ప్రకటన ద్వారా తెలియజేస్తున్నాం.
-----------------------
Admin