సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలము లోని కాంగ్రెస్ పార్టీ మండల ముస్లిం మైనార్టీ చైర్మన్ ఎస్.కె అజ్మత్ పాషా (అజ్జు) బిస్మిల్లా చికెన్ షాప్ యజమాని సుజాత నగర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఒకటవ తరగతి నుండి 5వ తరగతి విద్యార్థులకు తమ వంతుగా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేయించడం జరిగింది సుజాతనగర్ ఎస్సై పండుగ తిరుపతిరావు చేతుల మీదుగా పిల్లలకు భోజనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుజాత నగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింతలపూడి రాజశేఖర్ సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి వీరాపురం రామ్ లక్ష్మణ్ రావు , రాజేష్ , స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి నేతాజీ పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రవి భాస్కర్ స్కూల్ ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin