Monday, 14 September 2026 04:35:11 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వర్షాకాలం సమీపిస్తున్న ముంపు ప్రాంతాలపై అప్రమత్తత ఏది...?

Date : 26 May 2023 11:42 PM Views : 575

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం : ఏం సి కాలనీలో గోదావరి ముంపు ప్రాంతాల అప్రమత్తత విషయం పై ఏర్పాటు చేసిన మాల మహానాడు ముఖ్య కార్యకర్తల సమావేశంలో జిల్లా మాల మహానాడు అధ్యక్షులు అల్లాడి పౌల్రాజ్ పాల్గొని మాట్లాడుతూ.... పోయిన సంవత్సరం గోదావరి వరదల వల్ల భద్రాచలంలోని సుభాష్ నగర్ కాలనీ, ఏఎంసీ కాలనీ,చప్టా దిగువ,ముదిరాజ్ బజార్, అయ్యప్ప కాలనీ,రెవెన్యూ కాలనీ, అశోక్ నగర్ కొత్త కాలనీ లోని ప్రజలు వరద బీభత్సానికి సర్వం కోల్పోయి రోడ్డున పడవలసి వచ్చింది. ఆ నష్టం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న టైంలో మళ్లీ వర్షాకాలం సమిపించింది, ఇప్పటికీ కూడా స్లూయిస్ మరమ్మత్తులు కానీ, కరకట్ట మరమ్మత్తులు కూడా జరిపించలేదు,వరదల టైంలో ఏర్పాటు చేయవలసిన అధునాతన మోటార్లను గాని సిద్ధం చేయకపోవడంతో...... మొన్నటి గోదావరి వరద బీభత్సాన్ని చూసిన లోతట్టు ప్రాంత ప్రజలు మరలా గోదావరి వరదలు వస్తే అపార నష్టం తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ముందస్తు చర్యగా కరకట్టా మరియు స్లూయిస్ మరమ్మత్తులు చేయించాలని, వరద వస్తే అవసరమైయే అన్నింటినీ సిద్ధం చేయాలని ఆయన అధికారులను ఈ ప్రకటన ద్వారా కోరారు. ఈ కార్యక్రమంలో గుంటక రాజు కుషిని శ్యామ్ దాసరి నాగమణి,ఎన్నా పద్మ, పెద్దపాటి అరుణ్,పెద్ద పాటీ టింకు,అందే దుర్గ,అల్లాడి జస్వంత్,అల్లాడి అమ్ములు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :