సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : తలకొండపల్లి మండలం వెల్ జల్ గ్రామంలో బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పిడుగు పడి నీరాడ్ స్వామికి చెందిన రెండు ఆవులు, మృతి చేందడం జరిగింది. రైతు ఆవులతో జీవనం కొనసాగించేవాడు రెండు ఆవులు మృతి చెందగా దాదాపు ఒక్క లక్ష ఆరాబై వేలు రూపాయలు నష్టపోయానని వామపయ్యాడు, ప్రకృతి వైపళ్యం వల్ల (పిడుగు) పడి ఆవు,గేదె మృతి చెందిన రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించాలని కోరారు...
-----------------------
Admin