సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ది. 17. O4.2024 బుధవారం నాడు జరపుటకునిర్ణయించాము. ఇట్టి సీతారాముల కళ్యాణంను స్థలం బోళ్ల మట్టారెడ్డి (పోస్టు) ఇంటి పక్కన గల ఆకుల పుల్లారావు, బాబు గార్ల స్థలంలో జరుపబడును. కావున భక్తులు ఇట్టి కళ్యాణంలో పాల్గొని విజవంతం చేసి తీర్ద ప్రసాదాలు స్వీకరించగలరు. కమిటీ సభ్యులు మరియు గ్రామస్తులు ముస్కుల సైదిరెడ్డి, నర్రా శ్రీనివాసరెడ్డి (కేశయ్య గారి), బోళ్ల ఆది రెడ్డి, ఓర్సు వెంకన్న, ముస్కుల లక్ష్మారెడ్డి, రామసాని వీరారెడ్డి, ముస్కుల గోవింద రెడ్డి, పోరెడ్డి భూపాల్ రెడ్డి, అన్నదేవర అప్పలాచారి, బోళ్ల ప్రభాకర్ రెడ్డి, షేక్ మదర్ సాబ్ , రామసాని వెంకట్ రెడ్డి, ముస్కుల అచ్చి రెడ్డి, భూదాటి వీరారెడ్డి, నర్రా సుధాకర్ రెడ్డి, బోళ్ల వెంకటరెడ్డి (వెంకట్రామిరెడ్డి), రొండ్ల పిచ్చిరెడ్డి, కొర్ర పిడతల వెంకన్న, డీలర్ శీను, పోరెడ్డి నర్సిరెడ్డి, బోళ్ల ప్రతాపరెడ్డి, బోళ్ల నర్సి రెడ్డి, గూడెపు వీరబాబు, పోరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రొండ్ల వెంకటరెడ్డి, నర్రా ప్రకాష్ రెడ్డి, దేవరం సైదిరెడ్డి, తుమ్మల శ్రీను...
-----------------------
Admin