Sunday, 07 June 2026 09:12:00 AM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

స్థానిక ఎన్నికల్లో గ్రామా గ్రామాన బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి - ఆముదాల రమేష్

Date : 30 November 2025 08:39 AM Views : 185

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : *స్థానిక ఎన్నికల్లో గ్రామా గ్రామాన బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి - ఆముదాల రమేష్* *మా ప్రియతమ నాయకులు భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో నర్సంపేట నియోజకవర్గంలో 172 గ్రామ పంచాయితీలల్లో సర్పంచ్ అభ్యర్థులుగా,1480 వార్డ్ సభ్యులుగా యువకులకు అవకాశం కల్పిస్తున్నా, పార్టీ బిజెపి పార్టీ*. *గ్రామ గ్రామన యువకులను ప్రజాప్రతినిధులను చేస్తే,గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది.* *స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ మరియు BRS పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు* *కాంగ్రెస్ మరియు BRS పార్టీలకు స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు* @ *గురిజాల క్రాస్ నుండి కోనాపురం వరకు డబుల్ రోడ్ నిర్మాణానికి 6 కోట్ల రూపాయల నిధులు ప్రధాన మంత్రి సడక్ యోజన పథకం ద్వారా మంజూరు చేసింది మన కేంద్ర ప్రభుత్వం* .. @ *ఉచిత రేషన్ బియ్యంలో 5 కిలోల ఉచిత బియ్యం అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం,మన నరేంద్ర మోదీ గారు*. @ *గ్రామాల అభివృద్ధి కోసం గ్రామ పంచాయితీలకు నిధులు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం,అదీ మన బీజేపీ ప్రభుత్వం,అందుకే గ్రామా పంచాయితీలల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలీ,మిగతా పార్టీల వ్యక్తులకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు.* @ *మన గురిజాల గ్రామంలో అంతర్గత సీసీ రోడ్లల నిర్మాణం కోసం నిధులు కేంద్ర ప్రభుత్వ నిధులు* @ *మన గ్రామంలో వీధి లైట్ల ఏర్పాటు,స్మశాన వాటిక నిర్మాణం,రైతు వేదిక నిర్మాణం,డంపింగ్ యార్డు నిర్మాణం,పల్లె ప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు కోసం నిధులు మంజూరు చేసింది మన బీజేపీ ప్రభుత్వం,మన నరేంద్ర మోదీ గారు.* @ *ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అని మేమే ఇస్తున్నాం 5 లక్షల రూపాయలు అని చెప్తూ ప్రజలను మోసం చేస్తుంది,ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా 2,75000 రూపాయలు ఇస్తుంది మన కేంద్ర ప్రభుత్వం*. @ *గ్రామల్లో మరుగుదొడ్ల నిర్మాణం కోసం,ఇంకుడు గుంతల నిర్మాణం కోసం,సైడ్ కాలువల నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం* @ *రైతులకు సంవత్సరానికి 6000 రూపాయలను అందిస్తుంది మన మోదీ ప్రభుత్వం,అలాగే ఎరువులపై సబ్సిడీ అందిస్తుంది మన బీజేపీ ప్రభుత్వం అందుకే ప్రజలు ఆలోచించి మాకు ఓటు వెయ్యాలి*.. *ఇలా మరెన్నో పథకాల ద్వారా గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తుంది,అసలు గ్రామ పంచాయితీలు నడుస్తుంది కేంద్ర ప్రభుత్వ నిధులతోనే*. *జై గురిజాల* *జై నరేంద్ర మోదీ* *జై రాణా అన్న*

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :