సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠం పల్లి మండలంలోని మట్టపల్లి గ్రామంలోని కృష్ణ నదిలో గుర్తు తెలయని మృతదేహం లభ్యమైంది సమచారం అందుకున్న మఠం పల్లి ఎస్ఐ బాలకృష్ణ తమ సిబ్బందితో కలిసి పోస్ట్ మార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి మృతదేహాన్ని తరలిం చారు. మృతుడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
-----------------------
Admin