సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ మండలం ప్రధాన రహదారి పై ఒక వాహనం భీభత్సవము సృష్టించిoది ఏక్సైజ్ పోలిసు వాహనం పాల్వంచ నుండి ఒక ఏర్టిగా TS 38 7299 వాహనంని వేంబడిస్తుoడగా సుజాతనగర్ రహదారి పై అదే సమయంలో సుజాతనగర్ మండల పోలిసు వాహనం అడ్డుగా పేట్టి ఆపే క్రమంలో ఆ వాహనం పోలిసు వాహనంని డీ కోట్టి పక్కన ఉన్న మరో ద్విచక్రవాహనం పైకి దూసుకుపోయింది. వాహనం లో ఉన్న 5 గురు వ్యక్తులలో 2 వ్యక్తులు తప్పించుకున్నారు మిగతా ముగ్గురు పరారు ఆయే క్రమం లో ముగ్గురిని వ్యక్తులను వేంబడించి పోలిసువాలు అదుపులోకి తీసుకోని వాహనం తనిఖి చేయ్యగా అందులో గంజాయి లభ్యం అయింది ఏక్సైజ్ పోలిసు అధికారుల నుండి సుమారు గంజాయి విలువ వివరాలు తేలీయల్సీ ఉంది ఆ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకోని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....
-----------------------
Admin