Tuesday, 15 September 2026 02:50:05 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ములుగు జిల్లా లో మే 9న జరుగు తెలుగుదేశం పార్టీ మినీ మహానాడు జయప్రదం చేయండి ...

Date : 07 May 2023 12:02 AM Views : 553

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షలు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాను సారం కాసాని జ్ఞానేశ్వర్ టిడిపి రాష్ట్ర అద్యక్షలు నాయకత్వంలో లోఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలలో బాగంగా ఈ నెల 9 వ తారీకున ములుగు జిల్లా కెంద్రంలో జరుగు మినీమహనాడు ను విజయవంతం చెయాలని ములుగు కేంద్రంలోని లీలా గార్డ్‌న్ లో మహబూబాబాద్ పార్లమెంట్ పరదిలోని టిడిపి అసెంబ్లీ నియెజక వర్గాల ఇంచార్జలతో కోండపెల్లి రామచందర్ రావు అద్యక్షతన సమావేశం జరిగింది . ఈ సమావేశానికి రాష్ట్ర పార్టీ పరశీలకులు ఆజ్మర రాజునాయక్‌ ,సాంబశివరావు హజరైనారు. ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ తెలంగాణ లో కాసాని జ్ఞానేశ్వర్ అద్యక్ష బాద్యతలు స్వీకరించి నప్పటి నుండి ఇంటింటికి తెలుగు దేశం పార్టీ కారిక్రంతో టిడిపి అదికారంలోఉన్నప్పుడు చెసిన అబివృద్ధి గురించి వివరిస్తూ పార్టీని ప్రజలలో బలంగా తిసుకపోతున్నారని తెలిపారు .తెలంగాణ రాబోయె ఎన్నికలో టిడిపి క్రియాశీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.ఈ నెల 9 న ములుగు లో జరగబోయె మినిమహనాడును ప్రతి కార్యకర్త విజయవంతం చెయాలని కోరారు . ఈ కారిక్రమంలో 7 నియెజక వర్గాల ఇంచార్జులు ఎర్ల వెంకన్న (ములుగు),భూక్య సునీత మంగీలాల్‌ (మహబూబాబాద్‍)అడప నర్సింగరావు (నర్సంపేట), దారావత్‌ వెంకటేశ్ నాయక్‌ (డోర్నకల్‌),ముద్రగడ వంశీ ( ఇల్లందు),తాతా మాదవీలత (పినపాక), ఈసం శశిదర్‌ (భద్రాచలం)లు మరియు రమెశ్ TNSF లు పాల్గోన్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: