సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలం కే. కే తండా మరియు లచ్యతండా మఠం పల్లి మండలం బక్కమాంతుల గూడెం గ్రామాలలో మన ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు ఆదేశాల మేరకు పలు అన్నదాన కార్యక్రమలలో మరియు వినాయకుని శోభయాత్రలో పాల్గొన్నా ఓజో ఫౌండేషన్ నియోజకవర్గ ఇంచార్జ్ కుక్కల వెంకన్న ఈ కార్యక్రమల్ని ఉద్దేశిస్తూ కుక్కల వెంకన్న మాట్లాడుతూ ఈ నియోజకవర్గం లో గత మూడు సంత్సరాలుగా ఎవరు చేయని అన్ని సేవా కార్యక్రమలు మన రఘు చేస్తున్నాడు అన్నదానం కార్యక్రమలు ఆరోగ్యం పరంగా ఎడ్యుకేషన్ పరంగా ఎన్నో సేవా కార్యక్రమలు చేస్తున్న ఏకైక వ్యక్తి పిల్లుట్ల రఘు ఈ తెలంగాణ రాష్టం లో ఏ నాయకుడు చేయని విదంగా 1000కి పైగా విగ్రహాలు విచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక్క పిల్లుట్ల రఘు మాత్రమే అని కొనియాడారు .అవే కాకుకుండా అమ్మవారి విగ్రహాలు మరియు మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసిన గొప్ప వ్యక్తి పిల్లుట్ల రఘు నిస్వార్ధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సేవా కార్యక్రమలు చేస్తున్న పిల్లుట్ల రఘు ను రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ నుండి వచ్చిన పార్టీలకు అతీతంగా వచ్చిన భారీ మెజారిటీ తో గెలిపిస్తారని మనకు సేవా చేసే నాయకుడు మనకు కావాలి మనం సేవా చేసే నాయకుడు మనకు అవసరం ఒక్కసారి అందరు ఆలోసిస్తారని ఆశీర్వదిస్తారని కోరుతున్నా.. ఈ కార్యక్రమం లో లచ్య తండా సర్పంచ్ పాండు నాయక్,రవి,వినోద్,బొమ్మకంటి సైదులు, నక్కని నరేష్,ఆధురి వెంకన్న,వినయ్ గౌడ్,ఉప్పలయ్య, శ్రీను, సైదులు, రాజేష్, గోపి, ఓజో ఫౌండేషన్ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin