Sunday, 01 March 2026 07:59:18 PM
# వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..? # కొమరం భీమ్ 125వ జయంతి ఉత్సవవేడుకలు...

వికాస్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి...

Date : 11 January 2024 07:29 AM Views : 3608

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో వికాస్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వాల గురించి అవగాహన కల్పించి అర్షులైన వారందరూ కేంద్ర ప్రభుత్వ పథకాల ను చేసుకోవాలని సూచించారు. ఏర్పాటుచేసిన కౌంటర్ వద్ద ప్రజల వద్ద నుండి కేంద్ర ప్రభుత్వం పథకాల దరఖాస్తులు స్వీకరించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా అర్హులైన వారికి వెంటనే లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :