సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆలూరు మండల కేంద్రంలో వికాస్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొన్నారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు కేంద్ర ప్రభుత్వాల గురించి అవగాహన కల్పించి అర్షులైన వారందరూ కేంద్ర ప్రభుత్వ పథకాల ను చేసుకోవాలని సూచించారు. ఏర్పాటుచేసిన కౌంటర్ వద్ద ప్రజల వద్ద నుండి కేంద్ర ప్రభుత్వం పథకాల దరఖాస్తులు స్వీకరించారు. ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నూతన ప్రభుత్వం ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించడమే కాకుండా అర్హులైన వారికి వెంటనే లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం ముందుకు రావాలని కోరారు....
-----------------------
Admin