సర్కార్ టీవీ న్యూస్ / కామారెడ్డి జిల్లా : సర్కార్ టీవీ కామారెడ్డి జిల్లా ప్రతినిధి రజనీకాంత్.. కామారెడ్డి జిల్లా కేంద్రానికి సమీపంలోని. ఆర్డీవో చెక్పోస్ట్ జాతీయ రహదారిపై శుక్రవారం మధ్యాహ్నం లారీని మోటార్ సైకిల్ ఢీ కొట్టింది ఈ ఘటనలో శ్రీను అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు అతను కలవరాలు గ్రామానికి చెందిన వ్యక్తి అని సమాచారం తెలిసింది పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఘటన ఎలా జరిగిందని వివరాలు సేకరిస్తున్నారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు
-----------------------
Reporter