Monday, 14 September 2026 03:21:17 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

అణిచివేతతో ఉద్యమాలు ఆపలేరు... సిపిఐ మండల కార్యదర్శి మువ్వ వెంకటేశ్వర్లు( లడ్డ )

Date : 08 July 2023 08:28 AM Views : 516

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : తెలంగాణలో రాష్ట్ర విభజన హామీలు నెరవేర్చాలని, మోడీ తెలంగాణ పర్యటన నిరసిస్తూ, వరంగల్ లో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ కూనంనేని సాంబశివరావుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ పైన చిత్తశుద్ధి ఉంటే రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ఇచ్చినటువంటి హామీలు బయ్యారం స్టీల్ ప్లాంట్, మైనింగ్ యూనివర్సిటీలు, నవోదయ కేంద్రీయ విద్యాలయాలు, ఐఐఎం, మరియు ఐఐటి లు తెలంగాణలో వెంటనే నెలకొల్పాలని అన్నారు. అలాగే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణి,బ్యాంకులు, ఎల్ ఐ సీ లు,మరియు ఉక్కురక్షణ, తదితర రంగాలను ప్రైవేటుపరం చేసే చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను రద్దు చేసే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం సిబిఐ,ఈడి, ఎలక్షన్ కమిషన్ మొదలకు సంస్థలను తమ స్వార్థానికి ఉపయోగించుకుంటుందని, ప్రజలు తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ సందర్భంగా అన్యాయంగా అరెస్టు చేసిన కామ్రేడ్ కూనంనేని సాంబశివరావుని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: