Thursday, 30 July 2026 09:27:22 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

సుజాతనగర్ లో విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి...

Date : 24 May 2023 06:43 AM Views : 525

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : సుజాతనగర్ : విద్యుత్ తీగలు తగిలి గేదె మృతి... - అధికారుల నిర్లక్ష్యం తో మూగ జీవాలు మృత్యువాత... విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మూగజీవాలు మృత్యుఒడిలోకి చేరుకుంటున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెలలో నాలుగైదు ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్న ప్రమాద టంచున ఉన్న విద్యుత్ స్తంభాలను సరి చేయడంలో విద్యుత్ అధికారులు విఫలమవుతున్నారని రైతులు అంటున్నారు. సుజాతనగర్ గ్రామపంచాయతీలోని గొల్లగూడెం గ్రామానికి చెందిన జంగిలి సర్వయ్య కు చెందిన గేదె కరెంట్ షాక్ తగిలి మంగళవారం మృతి చెందింది సుజాతనగర్ గ్రామ పంచాయతీలోని కాపు భద్రా చెరువు కింద గల పంట పొలాల్లో గాలి దుమ్ములకు కరెంటు స్తంభం పై ఉన్న ఇన్సులేటర్ పగిలి కరెంట్ తీగ కిందపడి ఉండడంతో ప్రమాదవశాత్తు మేతకు వెళ్లిన గేద కు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది మృతి చెందిన గేదె విలువ సుమారు 80 వేల రూపాయలు ఉంటుందని రైతు వాపోతున్నాడు జీవనాధారమైన గేదె చనిపోవడంతో దుఃఖంతో కుమిలి పోతున్నాడు వెంటనే ప్రభుత్వం స్పందించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు...

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :