Friday, 08 May 2026 11:29:48 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

భజన మందిర్ మాకే కావాలంటూ మైనం పెళ్లి హనుమంతు రావుకు మొరపెట్టుకున్న కాలనీవాసులు....

Date : 06 November 2022 06:23 PM Views : 352

సర్కార్ టీవీ న్యూస్ / మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని యాప్రాల్ ప్రభుత్వ పాఠశాల ఎదురుగా ఉన్న సర్వేనెంబర్ 255 లో గాల గ్రామకంఠం పరిధి ప్రభుత్వ స్థలాన్ని స్థానిక నాయకులు కబ్జాకు పాల్పడుతున్నారంటూ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు... వివరాల్లోకి వెళ్తే 1978 లో అప్పటి గిర్థవర్ భజన మందిర్ కోసం ఒక గుంట స్థలాన్ని కేటాయించడం జరిగింది.. అప్పటినుండి ఎన్నో ప్రభుత్వాలు మారాయి ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు పోయారు భజన మందిర్ నిర్మాణం జరగలేదని ఖాళీగా ఉందంటూ స్థానికంగా ఉన్న నాయకులు ఆ భూమిపై కన్నేసి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కబ్జాదారుల కొరల నుంచి మా భూమిని రక్షించి మాకు న్యాయం చేయాలంటూ ఆదివారం నాడు విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి వారి సమస్యను తెలియపరిచారు.. అంతేకాకుండా ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ప్రత్యేక చొరవ తీసుకొని భజన మందిర్ నిర్మాణం కోసం సహకరించాలంటూ స్థానిక ప్రజలు కోరారు... స్థానిక నాయకుడు మాపై ఎన్నోసార్లు దుర్భాషలాడుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాకు సహకరించి మందిరం స్థలాన్ని మాకు ఇప్పించగలరని విన్నవించుకున్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :